పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ గారు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసి తెలంగాణ భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానంలో మరింత మెరుగైన దర్శన సౌకర్యాలు కల్పించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎంపీ గారు మాట్లాడుతూ,…
భారత్-భూటాన్ సరిహద్దులో నేడు చారిత్రక పరిణామం చోటు చేసుకోనుంది. అసోంలో ఉన్న దర్రంగా వద్ద ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ప్రారంభం అవుతుంది. ఈ చెక్ పోస్ట్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవనుంది. ఈ కార్యక్రమానికి అసోం చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయ…
సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లా పర్యటన సందర్భంగా సభా స్థలం ఏర్పాట్లను పరిశీలించిన వారిలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ…
మూసీ నది పునరావాస మహిళా సంఘాలకు రుణాల పంపిణీ తెలంగాణ ప్రభుత్వం పునరావాసం పొందిన 17 స్వయం సహాయక మహిళా సంఘాలకు రుణాలు అందజేసింది. ఈ రుణాలు మహిళా సంఘాల అభివృద్ధి, ఆర్థిక స్వావలంబనను పెంపొందించడం, మరియు మహిళా సబలీకరణకు ఉపయోగపడే…
కుల గణనను స్వాగతిస్తున్నాం: ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం గారు నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో కుల గణనను హర్షంగా స్వాగతించారు. కుల గణన ప్రక్రియ పారదర్శకంగా…